Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

AWARDS
మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు పంపిణీ
Photo Gallery
కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు

కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు

కోవిడ్ వారియర్ అవార్డు అందుకున్న అంగటి రమేష్, పార్వతి దంపతులు రాజమహేంద్రవరం, ఆగస్టు 6 2020, కరోనా కష్టకాలంలో నిరుపేదలకి సహాయ కార్యక్రమాలు చేసిన వారికి అన్నామినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మదర్ సోలఫ్రిడ్ పుట్టినరోజు సందర్భంగా 2020 కోవిడ్ వారియర్ అవార్డులను అందచేశారు. రావులపాలెం మండలం ఊబలంక అన్నా మినిస్ట్రీ రాష్ట్ర ప్రదాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 23 మందికి వివిధ కేటగిరిల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సంస్థ చైర్మన్ బిషప్ పి జాషువా డానియల్ చేతుల…

Read More

మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు పంపిణీ

మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు పంపిణీ రాజమహేంద్రవరం స్థానిక మారంపూడి జంక్షన్ సాయి నగర్ దుర్గ గుడి వెనక సుమారు మూడు వందల పేద కుటుంబలకు శానిటేషన్ సిబ్బంది కి ఐదు కేజీల బియ్యం, మూడు కేజీలు కూరగాయలు,500 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ వ్యక్తి శ్రేయస్సు సమాజ భద్రత కలసి అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని, ప్రతి…

Read More